Home » Go Back
మణిపూర్ హింసాకాండతో సహా అనేక ఇతర అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పూణెలో పర్యటించి దగ్దుషేత్ ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు
ప్రస్తుతం గో బ్యాక్ కరోనా అంటున్నారు జనాలు. ఇక ఇక్కడ ఉండకు వెళ్లిపో అంటూ నినదిస్తున్నారు. దిక్కుమాలిన ఈ వైరస్ వల్ల తాము ఎంతో కోల్పోయామని..ఇక ఈ కష్టాలు వద్దంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారీ ఎంతో మందిని బలి తీసుకుంది. లక్షలాది మంది వైరస్ �
అమరావతి పర్యటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. అమరావతి పర్యటన వెనుక కారణాలు వెల్లడించారు. వైసీపీ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో
టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ గో బ్యాక్ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. దీనితో విశాఖ నగరం వేడెక్కింది. ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ టూర్ను నిరసిస్తూ టీడీపీ, ప్రజా సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల బెల�