Home » Gobind Sagar Lake
సరదాగా నదిలో స్నానం చేసేందుకు వచ్చి నీటిలో మునిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో సోమవారం జరిగింది. మృతుల్లో ఆరుగురు యువకులు.