-
Home » godavari boat accident
godavari boat accident
ఆపరేషన్ రాయల్ వశిష్టకు తప్పని ఆటంకాలు
బోటు తియ్యడం సాధ్యమేనా : నిలిచిన ఆపరేషన్ రాయల్ వశిష్ట
రాయల్ వశిష్ట బోటు గోదావరి గర్భం నుంచి బయటికొస్తుందా? బోటును ధర్మాడి సత్యం అండ్ టీమ్ తీయగలదా? సముద్రంలోని మునిగిన పడవలను అలవోకగా తీయగలిగిన
ఆపరేషన్ రాయల్ వశిష్ట : బోటు వెలికితీత కోసం భారీ యంత్రాలు
కచ్చులూరు పడవ ప్రమాదంపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్కు బోటు వెలికి తీసే బాధ్యతలు అప్పగించింది. బోటు వెలికి
గోదావరి గాలింపులో పురోగతి : బోటు ఉన్న ప్రదేశం గుర్తింపు
బోటు ప్రమాద ఘటనలో గోదావరి గాలింపులో పురోగతి లభించింది. బోటు ఉన్న ప్రదేశాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించింది. అత్యాధునిక స్కానర్లతో గాలింపు చేపట్టగా.. స్కానింగ్లో
లైఫ్ జాకెట్ బలవంతంగా తీయించా, నా కూతురిని నేను చంపుకున్నా : తిరుపతి చేరిన హాసిని మృతదేహం
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి బోటు ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి హాసిని మృతదేహం బుధవారం(సెప్టెంబర్ 18,2019) తిరుపతికి చేరుకుంది. హాసినిని
గోదావరి బోటు ప్రమాదం : హాసిని క్షేమంగా రావాలని ప్రార్థనలు
గోదావరి బోటు ప్రమాదం ఘటనలో తన వారి ఆచూకీ లభించకపోవడంతో తిరుపతికి చెందిన మధులత కుటుంబం ఆందోళన చెందుతోంది. మధులత కుమార్తె నీటిలో గల్లంతు కావడంతో
ఎండ తట్టుకోలేక ఏసీ రూమ్ లోకి వెళ్లిన మహిళలు : బోటులోనే ఎక్కువ మృతదేహాలు
గోదావరి నదిలో బోటు మునక ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో వీరంతా బోటులోని ఏసీ గదిలో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎండ వేడిమి తట్టుక
గోదావరి బోటు ప్రమాదం : 250 అడుగుల లోతులో.. పడవ ఆచూకీ
గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. నీటిపైన ఇంజిన్ ఆయిల్ మరకలు
గోదావరి బోటు ప్రమాదం : 11కి చేరిన మృతుల సంఖ్య
విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.