-
Home » Godavari flood
Godavari flood
గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
August 30, 2025 / 08:37 AM ISTBhadrachalam Godavari : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం
గోదావరి వరద ఉద్ధృతికి కుప్పకూలిన ‘సినిమా’ చెట్టు.. 170 సంవత్సరాల చరిత్ర..
August 5, 2024 / 04:01 PM ISTఅనేక సినిమాలు ఈ చెట్టు నీడలో తీయడం వల్ల ఈ చెట్టుకు సినిమా చెట్టు అని పేరు కూడా పెట్టారు.
భద్రాచలంలో శాంతిస్తున్న గోదావరి
July 29, 2024 / 03:45 PM ISTభద్రాచలంలో శాంతిస్తున్న గోదావరి
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
July 27, 2024 / 06:39 PM ISTGodavari Flood : భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. జలదిగ్భందంలో పలు గ్రామాలు
July 23, 2024 / 08:31 AM ISTగోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
July 22, 2024 / 04:25 PM ISTభద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్ల మధ్యలో ఇరుక్కుపోయిన బోటు.. వీడియో వైరల్
July 21, 2024 / 12:09 PM ISTదవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఈ ఘటన జరిగింది.
Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక.. 1976 నుంచి వరద వివరాలు పరిశీలిస్తే..
July 29, 2023 / 11:52 AM ISTభద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ఉధృతి కారణంగా తెలంగాణ - ఛత్తీస్గడ్ ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. దీంతో తెలంగాణ - ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Godavari floods: భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
August 16, 2022 / 09:21 PM ISTభద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది.. అంతకంతకూ గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Godavari Flood: మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ..
August 10, 2022 / 09:38 AM ISTజులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 70అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తూ గోదావరి పరివాహక ప్రాంతాలను ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.