Home » Godavari Flood Threat
గోదావరి ఉగ్రరూపానికి భద్రాచలం చిగురుటాకుల వణికిపోతోంది. మూడు దశాబ్దాల తర్వాత గరిష్టంగా పోటెత్తిన వరద ప్రవాహం ప్రళయాన్ని తలపించింది. భద్రాచలం వద్ద 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం 70అడుగులు దాటింది. శనివారం ఉదయం 7గంటల సమయం �
గోదావరిలో వరద ఉదృతి పెరుగుతుండటంతో ముంపు బాధిత నిర్వాసితులు ప్రత్యామ్నాయం వైపు కదులుతున్నారు. గ్రామాలకు సమీపంలోనే ఎత్తైన కొండలపై తాత్కాలిక పాకలు నిర్మించుకుని అవాసాలను ఏర్పరుచుకుంటున్నారు...