-
Home » Gokavaram East Godavari
Gokavaram East Godavari
CM Jagan BioEthanol Plant : రూ.270 కోట్లతో ఇథనాల్ ప్లాంట్.. రైతులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగమన్న సీఎం జగన్
November 4, 2022 / 06:57 PM IST
తూర్పు గోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డిలో ఇథనాల్ పరిశ్రమ.. అటు రైతులకు, ఇటు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగం అన్నారు ఏపీ సీఎం జగన్. రూ.270 కోట్లతో నిర్మించబోయే ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు.