Home » Gold bond
కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా గోల్డ్ బాండ్స్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా 2015లో సావరిన్ గోల్డ్ బాండ్స్ జారీ చేసింది. మంచి స్పందన రావడంతో ఇప్పటి వరకు మూడుసార్లు బాండ్లు జారీ చేసింది.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీంను ఐదు రోజుల పాటు అందుబాటులోకి తీసుకుని రానుంది.