Home » gold business
భారతీయ కార్పొరేట్ దిగ్గజంగా చెప్పే టాటా గ్రూప్ తనిష్క్ పేరిట జ్యువెల్స్ బిజినెస్ చేస్తుండగా... అంబానీలు రిలయన్స్ జ్యువెల్స్ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ బిజినెస్లోకి ఆదిత్యా గ్రూప్ కూడా ప్రవేశిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పెండ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఒక్క మే నెలలోనే వేలాది జంటలు ఒక్కటి కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. వివాహం అంటే ముఖ్యంగా బంగారం కొనుగోలు ఎక్కువగానే ఉంటుంది. మహిళలు గోల్డ్ షాపుల వైపు పరు�
బంగారం పండుగ వచ్చేసింది. ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం కొనే ప్లాన్లో ఉంటే..అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. బంగారం, డైమండ్ వ్యాపారం చేసే సంస్థలు..భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వినియోగదారు
అక్షయ తృతీయ రోజున బంగారం షాపుల యజమానులు పండగ చేసుకున్నారు. అక్షయ తృతీయ రోజున దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు భారీ స్థాయిలో జరిగాయి. 2018తో పోలిస్తే