-
Home » Gold plating for the dome
Gold plating for the dome
Yadadri Temple : మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం.. గోపురం బంగారు తాపడానికి సీఎం కేసీఆర్ తొలి విరాళం
October 19, 2021 / 08:22 PM IST
యాదాద్రి ఆలయం పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి28న మహా కుంభ సంప్రోక్షణం ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సంప్రోక్షణంకు 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందన్నారు.