Home » Gold plating for the dome
యాదాద్రి ఆలయం పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి28న మహా కుంభ సంప్రోక్షణం ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సంప్రోక్షణంకు 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందన్నారు.