Home » gold rate in andhra pradesh
దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. గత మూడు రోజులుగా ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1920 డాలర్లపైకి చేరింది. అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ బంగారం ధరలు �
వరుసగా రెండు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.110, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగింది.