Home » GOLD SCAM
కేదారనాథుడి మందిరం స్వర్ణతాపడంలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. కేరార్ నాథ్ మందిర గోడల స్వర్ణతాపంలో రూ.125 కోట్లు కుంభకోణం జరిగిందనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
కేరళ గోల్డ్ స్కాంకు సంబంధించి “స్వప్నా సురేష్” పేరు కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అనేకమంది కీలక నిందితులలో ఆమె ఒకరు మాత్రమే అయినప్పటికీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉన్న బంగారు కు�