Home » Golkonda Fort
పురాతన గోల్కొండ కోటపై కొలువైఉన్న జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి కుమ్మరులు తొలిబోనం సమర్పించారు. దీంతో బోనాల ఉత్సవాలు ప్రారంభం కాగా..
గోల్కొండ కోటలో జరిగిన 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పలు విభాగాలకు చెందిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. అదేవిధంగా ప్రగతి భవన్లో జరిగిన స్వా�
ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.