-
Home » gonthu Manoharreddy
gonthu Manoharreddy
ఇక ఊరిలోనే తీర్పులు… విలేజ్ కోర్టులు
February 27, 2020 / 12:10 PM IST
ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ కోర్టులు రానున్నాయి. రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్ కోర్టులు)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 27, 2020) ఉత్తర్వులు జారీ చేసింది.