#GoogleForIndia2022

    #GoogleForIndia2022: ఏఐ పరిశోధనల కోసం ఐఐటీ-మద్రాస్‌కు గూగుల్ రూ.8.26 కోట్లు

    December 19, 2022 / 04:17 PM IST

    కృత్రిమ మేధ(ఏఐ)కు సంబంధించిన అన్ని రకాల పరిశోధనల కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్‌కు రూ.8.26 కోట్లు మంజూరు చేయనున్నట్లు గూగుల్ ఇవాళ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ గ్రాంట్ ఇస్తున్నట్లు చెప్పి

10TV Telugu News