Home » Gopala Krishna Dwiwedhi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకుని వచ్చిన గ్రామ సచివాలయాలు అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సంధర్భంగా అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఇచ్చిన హామీల్లో ఒక్క