gorantla buchhaiah chowdary

    జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంది: టీడీపీ ఎంపీ అభ్యర్ధి మాగంటి రూప

    May 4, 2019 / 07:30 AM IST

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ(మే 4వ తేదీ) రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సమీక్షలు నిర్వహిస