Home » Government area
నైజీరియాలోని ఒక పాఠశాల నుంచి రెండు వందల మంది విద్యార్థులు కిడ్నాప్ అవడం సంచలనంగా మారింది. కేంద్రరాష్ట్రమైన నైజర్లోని తెగినాలోని ఇస్లామిక్ పాఠశాలపై దాడి చేసిన దుండగులు 200మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు.