Government of Uttar Pradesh

    Supreme Court : లఖింపూర్‌ ఖేరీ ఘటనపై మరోసారి విచారణ

    October 26, 2021 / 11:49 AM IST

    లఖింపూర్‌ ఖేరీ ఘటనపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈనెల 20న లఖింపూర్‌ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ ఎన్‌వీ రమణ యూపీ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేశారు.

10TV Telugu News