Home » Government To Allow
ఇండియా నుంచి భారీ స్థాయిలో పత్తి దిగుమతి చేసుకోవాలని పాక్ వ్యాపారులు అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే ఆ దేశంలో వరదల కారణంగా పత్తి చాలా వరకు పాడైంది. దిగుమతి కూడా తగ్గిపోనుంది.