governor bb harichandan

    Andhra Pradesh: 4 నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ ఆమోదం

    June 14, 2021 / 07:19 PM IST

    ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. గవర్నర్ కోటాకింద ఈ నలుగురు నియామకం కాగా సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారికంగా ఆమోదముద్రవేశారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన టిడి జనార్దన్, బీద రవిచంద్ర, గౌవిగారి శ్రీనివాస్, పి.శమ�

    Andhra Pradesh: కొత్తగా నలుగురు ఎమ్మెల్సీలు.. పూర్తైన కసరత్తు!

    June 12, 2021 / 09:32 AM IST

    ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక కానున్నారు. గవర్నర్ కోటాకింద నియామకం కానున్న ఈ నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే ఫైల్ రాజ్ భవన్ కు చేరగా ఈరోజు (జూన్ 12) గవర్నర్ అధికారికంగా ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

10TV Telugu News