Home » Governor Biswabhusan Harichandan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ దంపతులను కలిశారు. సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చిన సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విస్తతంగా విస్తరిస్తుంది. అయితే లేటెస్ట్గా కరోనా వైరస్ ఏపీ రాజ్భవన్ను కూడా తాకింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయంలో పనిచేసే నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి�