Home » Governor Manoj Sinha
జమ్మూ నగరం నుంచి అమరనాథ్ యాత్ర మొదటి బ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయింది.జమ్మూ నగరంలో శుక్రవారం ఉదయం అమరనాథ్ యాత్రికుల మొదటి బృందానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు....
పనిలేదు..జీతం లేదు..అంటూ కశ్మీర్ పండిట్లపై గవర్నర్ ఎల్జీ మనోజ్ సిన్హా అసహనం వ్యక్తంచేశారు. నిరసనలు తెలిపేవారికి జీతాలు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు.