Home » Governor Shaktikanta Das
2018 నుంచి 2023 వరకు చూసుకున్నట్లైతే ఈ కరెన్సీ వినియోగం 46 శాతం తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 6.73 లక్షల కోట్ల రూపాయల రెండు వేల నోట్లు చెలామణిలో ఉండగా అది 2023 నాటికి 3.62 లక్షల కోట్ల రూపాయలకు తగ్గింది
సామాన్యుడికి ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ ప్రకటించారు. రెపోరేటును పెంచుతున్నట్లు చెప్పారు. దీంతో ఇళ్ళు, వాహనాలు వంటి �
భారతదేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉంది. దేశం కొవిడ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ల దిశగా అడుగులు వేస్తున్నాయి.