కరనావైరస్ సంక్షోభంలో సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలు స్కూళ్లకు దూరమవగా.. ఎప్పుడు స్కూళ్లకు మళ్లీ చేరువవుతారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేలకు వలస కార్మికుల సంక్షోభ సమస్యను ప్రభుత్వం చేపట్టిందని, రెండో విడత చర్యలు చిన్న రైతులు, వీధి వ్యాపారులు, వలస కార్మికులపై దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఎక్కువ మంది వలస కార్మికులు ఇప్పుడు తమ సొంత ర