Home » Govt Chief Secretary
ఉస్మానియా యూనవర్సిటీ(ఓయూ)లో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభమైంది. ఓయూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం(డిసెంబర్ 14,2022) ప్రారంభించారు.