-
Home » Govt debunks rumours
Govt debunks rumours
5G Technology Covid-19 : ఇండియాలో కరోనా సెకండ్ వేవ్కు 5Gతో సంబంధమే లేదు.. పుకార్లకు కేంద్రం చెక్!
May 11, 2021 / 12:27 PM IST
భారతదేశంలో విజృంభిస్తోన్న కరోనావైరస్ సెకండ్ వేవ్ కు 5జీ టెస్టింగ్ టెక్నాలజీనే కారణమంటూ సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా వదంతులు వ్యాపిస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదలకు 5జీతో సంబంధం ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.