Home » govt school principals
ప్రభుత్వ ఉపాధ్యాయులకు సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. దీనికి సంబంధించి టీచర్లను సింగపూర్ పంపించటానికి ఏర్పాట్లు కూడా చేసింది పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం.