Home » Govt
ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ నేపధ్యంలో ఇప్పటి వరకు 555 డిగ్రీ కళాశాలలు మీడియం మార్పు కోసం ఉన్నత విద్యా మండలికి ధరఖాస్తు చేశాయి.
అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పాము కాటుకు గురై చనిపోతే రూ.4 లక్షలు పరిహారం ఇస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పాము కాటుకు గురై చనిపోవటం కూడా రాష్ట్ర విపత్తుకిందే ప్రకటించింది.
మంత్రులతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జ
భారత్లో కోవిడ్-19 నాలుగో దశ వ్యాక్సినేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు కరోనావైరస్ సెకండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. అందుకు కారణం వ్యాక్సినేషన్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ వికటించి ఓ �
2020-21 ఆర్థిక సంవత్సరాన్ని--"నాలుగు దశాబ్దాలలో ఆర్థిక వ్యవస్థ యొక్క చీకటి సంవత్సరం"గా అభివర్ణించారు మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ ఎంపీ పీ చిదంబరం.
పౌర విమానయాన శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా రివైజ్ చేసిన ధరలను జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.
ఇప్పటి వరకూ పెళ్లికి కేవలం 20మంది మాత్రమే హాజరవ్వాలని కరోనా ఆంక్షల్లో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లికొచ్చే ఈ 20మంది అతిథులకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారతదేశానికి వచ్చిందని దేశంలో కరోనా వైరస్, వ్యాక్సిన్ పరిస్థితిపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ ప్రకటించారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ అమ్మకం వచ్చే వారం నుండి భారతదేశంలో ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే