Home » Govt
కరోనా వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని వ్యాక్సిన్ తయారీ సంస్థలు భారత్ బయోటెక్,సీరం ఇనిస్టిట్యూట్ లను కేంద్రప్రభుత్వం కోరింది.
wear mask కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించడం తప్పనిసరి అని సోమవారం కేంద్రప్రభుత్వం తెలిపింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రజలకు సూచించింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ ఢిల్లీలో మీడియాతో మ�
కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మందికి, రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య రోజుకు రెండు లక్షలు దాటుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో భక
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్నవారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే.
Dont Marry the women of those four countries : ‘‘పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ దేశాలకు చెందిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దు’’..అంటూ సౌదీ అరేబియాపాలకులు ఆదేశాలు జారీ చేసిందని ఆ విషయాన్ని సాక్షాత్తు సౌదీ మీడియానే చెబుతోందని పాకిస్థాన్కి చెందిన డాన్ రిపోర్ట�
అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని ప�
Covid vaccine price కోవిడ్ వ్యాక్సిన్ ధర తగ్గనున్నట్లు గురువారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ “కోవిషీల్డ్” ధర విషయమై సీరం సంస్థతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపిందని,ప్రస్తుతమున్న ధర కంటే గణనీయంగా కోవిషీల్డ్ ధర తగ్గనున్నట్లు కే�
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.