Home » Govt
Farooq Abdullah జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్ కు ప్రత్యేకహోదా కల్పించబడిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై ఫరూక్ అబ్దుల్లా
Japan Govt Gets a Minister of Loneliness : జపాన్లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఆత్మహత్య చేసుకోవటం పెరుగుతున్నాయి. 2019తో పోలిస్తే 2020లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య 3.7 శాతం పెరిగినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. దీంతో ప్రభుత్వం అప్ర
PM Modi వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఆందోళన విరమించి, చర్చలకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో కోరిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. చర్చలకు సిద్ధమేనని రైతు సంఘాలు తెలిపాయి. అయితే.. తదుపరి దశ చర్చల కోసం.. ప్రభు�
Bank Privatisation: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేసి బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని సిద్ధం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు సిద్ధమవుతున్నాయని, త్వరలోనే ప్రకటిస్తామని
3rd phase దేశంలో మూడో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మార్చి నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఇవాళ పార్లమెంట్ కు తెలిపారు. శుక్రవారం క్వచన్ అవర్ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ లు మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సభ్యులు లె�
Tamil Nadu అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులే గడువు ఉన్న సమయంలో తమిళనాడు సీఎం కే పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని రైతులకి తీపి కబురు చెప్పారు. సహకార బ్యాంకుల్లోని రూ.12,110 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు శుక్రవారం తమిళనాడు అసెంబ్లీ�
kerosene పేదవాడి ఇంధనం “కిరోసిన్” సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS)లేదా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్పై సిబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ షాపుల్లో కూడా మార్�
Rahul Gandhi కేంద్రంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఢిల్లీ సరిహద్దులో దాదాపు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతుల గోడును కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మన కోసం కష్టపడే రైతుల సమస్�
Controversy over electoral consensus in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలపై వివాదం నడవగా.. ఇప్పుడు మరో అంశంపై రగడ మొదలైంది. మరి స్థానిక పోరులో మరోసారి రచ్చకు కారణమేంటి..? ప్రభుత్వం – ప్రతిపక్షాలు – ఎస్ఈసీల మధ్య ముదురుతున్న వ
farmers నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నేటి చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అయితే మరోదఫా చర్చలు ఎప్పుడనే విషయంపై స్పష్టత రాలేదు. రైతుల నిర్ణయం చె