Home » Govt
BJP Chief JP Nadda On Attack In Bengalమమత సర్కార్ పై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బెంగాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, అసహనానికి త్వరలోనే తెరపడనుందని, తృణముల్ ప్రభుత్వ ఆటవిక రాజ్యం ఇంకా ఎంతో కాలం కొనస
Boxer Vijender Singh joins farmers’ agitation నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 11వ రోజు కొనసాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదోసారీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా ముగియడంతో అన్నదాతల ఆందోళన 11వ రోజూ కొనసాగుతోంది. ఢిల్లీ సరిహ�
don’t want any committee, farmers tell govt in meeting రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర మంత్రులు పియూష్ గోయల్,నరేంద్ర సింగ్ తోమర్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమ�
Diamond Rush: నాగాలాండ్లోని మాన్ జిల్లాలో జరిగిన ఘటన ఇది. అత్యంత విలువైన రాయి దొరకడంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని గురించి తెలుసుకున్న గ్రామస్థులు, చుట్టు పక్కల ప్రాంతాల వారు అక్కడికి వచ్చి తవ్వడం మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో గుమిగూడ�
Lakshmi Vilas Bank with DBS : సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. సింగపూర్లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన డీబీఎస్ భారత్కు చెందిన ఈ బ్యాంక్ను కొనుగోలు చేసేందుకు అన్ని అనుమతులు ఇచ్చింది. ఒక విదేశీ బ్య�
Govt hikes GHMC Sanitation workers salary : నగరంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు దీపావళి పండుగ రోజు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. వీరికి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. 2020, నవంబర్ 14వ తేదీన మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక
Atmanirbhar Bharat 3.0: Covid 19 పరిస్థితి నుంచి రికవరీ అవడానికి ఉద్యోగవకాశాలు పెంచాలని ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఆత్మ నిర్భర్ యోజనను లాంచ్ చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త జాబ్ల ఏర్పాటు స్కీంలో భాగంగా �
తెలంగాణ హైకోర్టులో సోమవారం (నవంబర్ 9, 2020) అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే అభ్యంతరం లేదన�
తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చింది. 2015, 2016, 2017 బ్యాచ్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ లకు పోస్టింగ్ లు ఇచ్చింది. ఈ మేరకు గురువారం (నవంబర్ 5, 2020)
india Ban on foreign brands in military canteens : భారతదేశంలోని మిలటరీ క్యాంటీన్లలో ఇకనుంచి విదేశీ బ్రాండ్ వస్తువులు కనిపించవు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో దేశంలోని మిలటరీ క్యాంటీన్లలో విదేశీ బ్రాండ్ వస్తువులు ఇకపై కనిపించవు. భారత దేశ వ్యాప్తంగా