Home » Govt
Government Working On Next Stimulus Package కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లు ఆర్థికమంత్విత్వశాఖలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా, కరోనా వైరస్, లాక్�
Delhi govt will donate Rs 15 cr to the Govt of Telangana : రాష్ట్రంలో పోటెత్తిన వరదలపై రాష్ట్రాలు స్పందిస్తున్నాయి. ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం తెలంగాణ రాష్ట్రానికి రూ. 10 కోట్ల సాయం ప్రకటించిన సంగతి త�
నెలల తరబడి భారత్ను పట్టిపీడిస్తున్న భయంకరమైన సమస్య Covid-19. ఈ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇండియన్ గవర్నమెంట్ మరిన్ని ప్రయత్నాలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ ప్రయోగ�
“How To Destroy An Economy”: Rahul Gandhi మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని రాహుల్ ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. కేంద్రం అసమర్థత వల్ల కరోనా మర
Moratorum Issue : కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం (Moratorium) సమయంలో రుణాలపై వడ్డీ మాఫీపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. 2020, అక్టోబర్ 05వ తేదీన సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో వాదనలు
First corona vaccine : ఇప్పుడిప్పుడే పారిశ్రామిక, కార్పొరేట్ రంగం కుదుటపడుతోంది. తమ ఉద్యోగుల కోసం కరోనా వ్యాక్సిన్ ను ఎక్కడి నుంచైనా కొనడానికి పలు కీలక సంస్థలకు అనుమతినివ్వడానికి సానుకూలంగా ఉంది. ప్రధాన ఆర్థిక రంగాలు కరోనాతో ఇబ్బంది పడకూడ�
2015 నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ 58 దేశాల్లో పర్యటించారని కేంద్రం తెలిపింది. ఈ పర్యటనలకు రూ.517.18 కోట్లు ఖర్చు అయినట్లు రాజ్యసభకు వెల్లడించింది. మోదీ చేపట్టిన పర్యటనలు, వాటి ఫలితాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఈ మ�
controversial farm Bills : వివాదాస్పదమవుతున్న వ్యవసాయ బిల్లులను 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం పెద్దల సభ ముందుకు తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను కొద్దిగంటల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ సభలోనూ బిల్లులకు �
త్వరలోనే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. శనివారం ఒడిశా రాష్ర్ట కార్యనిర్వాహక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆయన… ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ�
బాలీవుడ్ నటి కంగనా రనౌత్… ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్