Govt

    అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగవద్దు

    July 10, 2020 / 07:36 PM IST

    ప్రభుత్వ పథకాలన్నీ సంతృప్తికర స్థాయిలో అమలు కావాలని, అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగవద్దని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే, పథకాల అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇదివరకే చెప్పామన్నారు. వ�

    శాశ్వత నిషేధం…చైనా యాప్స్ కు కేంద్రం మరో షాక్

    July 10, 2020 / 07:07 PM IST

    చైనా యాప్స్ ‌కు మరో షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్ ‌టాక్ ‌తో సహా 59 చైనా యాప్ ‌లపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ జూన్-29,2020న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్‌ కు �

    పెళ్లిళ్లు..అంత్యక్రియలు జరగాలంటే పోలీసుల పర్మిషన్ తప్పనిసరి : ఒడిశా సర్కార్ కొత్త రూల్

    July 9, 2020 / 11:31 AM IST

    కరోనా కొత్త కొత్త రూల్స్ ను తెస్తోంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు తూతూ మంత్రంగా అవుతున్నాయి. అయ్యిందిలే అన్నట్లుగా కానిచ్చేస్తున్నారు. కారణం కోరోనా. పెళ్లికి వచ్చినవారుతో పాటు పెళ్లి కూతురు పెళ్లికొడుకు మాస్క్ లు పెట్టుకోవాల్సి�

    EPFపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

    July 8, 2020 / 09:55 PM IST

    ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF )పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. వంద మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, రూ.15వేల కంటే తక్క

    తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ

    July 5, 2020 / 08:58 AM IST

    తెలంగాణలో లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలల్లో ఇచ్చి 12 కిలలకు బదులు… ఈనెల నుంచి 10 కిలోలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలకు అదనంగా ప్రతి లబ్దదారుడికి తెలంగాణ ప్రభుత్వం 5 కిలోలు కలిపి ఇవ్వ�

    పేదోడికి సాయం : ఏపీలో నాలుగో విడత రేషన్

    May 16, 2020 / 05:29 AM IST

    పేదలకు నాలుగో విడత రేషన్ సాయాన్ని ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో 2020, మే 16వ తేదీ శనివారం ఉదయం..06 గంటలకు ప్రారంభించారు. 2020, మే 27వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, ఒక కిలో శనగలు ఇస్తున్నారు. రాష్ట�

    ముస్లిం కరోనా రోగులకు గుడ్ న్యూస్ : ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలో నాణ్యమైన రంజాన్ ఫుడ్

    April 25, 2020 / 09:42 AM IST

    పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్  వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఆ�

    మీ బ్యాంకు ఖాతాలో రూ.1500 పడలేదా, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

    April 24, 2020 / 12:08 PM IST

    లాక్ డౌన్ కారణంగా ఉపాధి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ. 1,500 నగదు సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సాయం కూడా చేసింది.

    క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం సేవ చేస్తున్న వారికోసం కేంద్రం కొత్త పథకం

    April 20, 2020 / 07:55 AM IST

    ప్రస్తుతం దేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి భయం నెలకొంది. ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ మహమ్మారి దాడి చేస్తుందో

    Telangana :తెలంగాణ సర్కార్ అలర్ట్ : రోహింగ్యాలు ఎక్కడున్నారు ? 

    April 19, 2020 / 07:00 AM IST

    :దేశాన్ని అతలాకుతలం చేసిన తబ్లీగీ జమాత్‌ వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ ప్రార్థనల్లో రోహింగ్యాలు కూడా హాజరైయ్యారంటూ కేంద్ర హోంశాఖ గుర్తించడం ఆందోళన కల్గి

10TV Telugu News