Home » Govt
కరోనా ప్రభావం పెద్దగా లేని దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్-20తర్వాత పలురంగాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్రప్రభుత్వం రెండురోజుల క్రితం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మినహాయింపుల లిస్ట్ లో కొత్తగా మరికొన్నింట�
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో అత్యంత నష్టపోయిన దేశాలలో ఇటలీ ఒకటి. దేశంలోని పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తున్నమాఫియా ముఠాలు స్థానిక మద్దతును పొందుతున్నారు.
కరోనాపై పోరాటంలో ప్రధాని మోడీకి 5 సూచనలు చేస్తూ సోనియాగాంధీ మంగళవారం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. టీవీ,ప్రింట్ మీడియాల్లో ప్రభుత్వ ప్రకటనలు బ్యాన్ చేయడం, 20వేల కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేయడం,ప్ర�
జనతా కర్ఫ్యూ అనంతరం దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలో రైళ్లు టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే డబ్బు
లాక్ డౌన్ కారణంగా దుకాణాలన్నీ మూసేసి కేవలం నిత్యవసర వస్తువులను, మెడికల్ అవసరాలకు మాత్రమే షాపులు తెరిచి ఉంచుతున్నారు. ఇదే అదనుగా చేసుకుని పుట్టగొడుగుల్లా మెడికల్ షాపులు ఓపెన్ అయిపోతున్నాయి. పైగా డిమాండ్ను బట్టి MRPకంటే ఎక్కువకు అమ్మి దోపిడ�
కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు సేవలు చేస్తున్న సమయంలో మెడికల్ స్టాఫ్ ఎవరైనా… డాక్టర్లు కానీ,నర్సులు కానీ,శానిటైజేషన్ వర్కర్లు కానీ ఇతర హెల్త్ సిబ్బంది ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు 1కోటి రూపాయలను ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అ�
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ప్రభుత్వ హాస్పిటల్ ను మూసివేశారు అధికారు. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా వైరస్(COVID-19) సోకినట్లు తేలడంతో హాస్పిటల్ ను మూసివేశారు. హాస్పిటల్ బిల్డింగ్స్ ఓపీడీ,ఆఫీసుులు మరియు ల్య�
కరోనా వైరస్(కోవిడ్ -19)మహమ్మారిపై పోరాడటానికి ప్రభుత్వం దగ్గర 60,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉన్నాయి. రాష్ట్ర విపత్తు సహాయ నిధులలో (SDRF) ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇదే మొత్తాన్ని రిలీఫ్ అండ
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో పదవీకాలాన్ని మరో ఏడాది పొడింగించింది కేంద్రప్రభుత్వం. బీపీ కనుంగోను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా పునర్నియమించినట్లు తెలిపిన కేంద్రం ఏప్రిల్-3,2020నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్రప్రభ�
వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�