Govt

    ఈనెల 14 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు…క్వశ్చన్ అవ‌ర్ ‌రద్దుపై విపక్షాల ఆగ్ర‌హం

    September 2, 2020 / 03:39 PM IST

    ఈనెల 14 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ఉభయసభల కార్యదర్శులు బులెటిన్ విడుదల చేశారు. కరోనా నేప‌థ్యంలో లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను వేరు వేరు స‌మ‌యాల్లో నిర్వ‌హించ‌ను�

    పార్టీలో,ప్రభుత్వంలో పదవులపై సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు

    August 19, 2020 / 08:54 PM IST

    రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో పదవులపై చర్చ సాగుతోంది. పార్టీ​లో లేదా ప్రభుత్వంలో ఎవరు ఎక్కడ పని చేయాలనేది కాంగ్రెస్​ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అన్నారు. �

    రాయలసీమ ఎత్తిపోతల టెండర్ ఖరారు

    August 18, 2020 / 11:41 PM IST

    రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టెంటర్లను ఆమోదించింది. సుభాష్‌ ప్రాజెక్ట్స్ మ్యానుఫాక్చరర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ టెండర్లను దక్కించుకుంది. 3307.07 కోట్లకు కోట్ చేసింది. ఎస్ పీఎమ్ ఎల్ సంస్థ…ఎల్-1 గా నిలిచింది. టెండర్ ఆమోదిస్తూ ఎస

    భారత్‌లో మొదట కరోనా వ్యాక్సిన్ ఇచ్చేది వాళ్ళకే

    August 16, 2020 / 05:34 PM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్‌ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

    బీజేపీకి ఉద్దవ్ సవాల్…దమ్ముంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టండి

    July 26, 2020 / 08:13 PM IST

    దమ్ముంటే మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్ష బీజేపీకి సవాల్ విసిరారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. మధ్యప్రదేశ్‌లో నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, ప్రస్తుతం

    iPhone 11..ఇండియాలో తయారీ

    July 26, 2020 / 06:45 AM IST

    I Phone కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ కొనుక్కోవడానికి చాలా మంది ఇష్ట పడుతుంటారు. ఈ ఫోన్ల తయారీలో ఆపిల్ స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్థానం సంపాదించింది. అయితే..దీని ఉత్పత్తి విదేశాలకే పరిమితమయ్యింది. ప్రస్తుత తరుణంలో ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం త�

    ఏపీలో పెరిగిన కరోనా వేగం.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేట్ డాక్టర్లు విధుల్లోకి!

    July 23, 2020 / 08:28 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఏ మూల నుంచి ఎలా వచ్చి ఎలా కాటేస్తుందో? తెలియకుండా కరోనా వచ్చేస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకు చేయి దాటి పోతున్నాయి. ఈ క్రమంలో బాధితులకు సత్వరమే వైద్యమందించి, వారిని వైరస్‌ నుం�

    సచిన్ పైలట్ తో టచ్ లో 30 MLAలు….ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు గెహ్లాట్ చివరి ప్రయత్నాలు

    July 12, 2020 / 07:37 PM IST

    రాజస్థాన్‌ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య అగాధం పెరగడంతో అశోక్ గెహ్లాట్ సర్కారు కూలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అశోక్ గెహ�

    కాంగ్రెస్ కు షాక్ : బీజేపీతో సచిన్ పైలట్ చర్చలు…19MLAల మద్దతు

    July 12, 2020 / 04:01 PM IST

    రాజస్థాన్‌లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్‌కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పా�

    రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం! : ఢిల్లీలో సచిన్ పైలట్ సహా మరికొందరు ఎమ్మెల్యేలు

    July 12, 2020 / 02:44 PM IST

    రాజస్థాన్‌లో రాజకీయ కలకలం మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే రాజస్థాన్ డిప్యూటీ సీఎ�

10TV Telugu News