Home » Govt
Govt procures paddy in KMS 2020-21 : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకే వరిధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS 2020-21)లో ఇప్పటివరకూ మినిమం సపోర్టు ప్రైస్ (MSP) కనీస మద్దతు ధర రూ.1.08 లక్ష కోట్ల విలువైన �
Govt ready to suspend farm laws నూతన వ్యవసాయ చట్టాలపై బుధవారం(జనవరి-20,2021 )ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్రానికి, రైతు సంఘాల నాయకుల మధ్య జరిగిన పదో విడత చర్చలు ముగిశాయి. ఐదు గంటలపాటు రైతు నాయకులతో కేంద్రం సుదీర్ఘంగా చర్చించింది. నేడు 10వ విడత చర్చల సందర్భంగా మూడ�
Govt-farmers : సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతల పోరాటం 50 రోజులను పూర్తి చేసుకుంది. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం రైతులతో కేంద్ర ప్రభుత్వం 9వ దఫా చర్చలు నిర్వహిస్తోంది. ఈ 9వ విడత చర్చల్లో చెప్పుకోదగిన పురోగతి ఉంటుందని తాము భావించడం లే�
Serum Institute and Bharat Biotech: కొవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ యూస్ కోసం ఆథరైజేషన్ తెచ్చేసుకున్నాయి. ఈ మేరకు వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలుంటే దానికి మేమే బాధ్యత వహిస్తామని సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ లు అంటున్నాయి. ఎటువంటి డ్యా
Bird Flu: కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 10 రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు కన్ఫామ్ చేసింది. గతంలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిన రాష్ట్రాల్లో కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్లు ఉండగా.. తాజాగా సోమవ�
Talks With Farmers రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆరో దఫా జరిపిన చర్చలు మగిశాయి. ఐదు గంటలపాటు సాగిన చర్చలు ఎటూ తేలకుండానే అసంపూర్తిగా ముగిశాయి. దీంతో అపరిష్కృత అంశాలపై జనవరి 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లు
యూకే నుంచి బెల్జియం, నెదర్లాండ్స్కు వెళ్లనున్న విమానాలను ఆదివారం రద్దు చేశారు. ఆ దేశంలో గతంలో మాదిరిగా వైరస్ మరోసారి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిని యూకే అధికారులు అవుట్ ఆఫ్ కంట్రోల్ గా పరిగ�
How will Indians be vaccinated for COVID-19? Govt issues detailed guidelines దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించిన గైడ్ లైన్స్ ను కేంద్ర ప్రభుత్వం సోమవారం(డిసెంబర్-14,2020) విడుదల చేసింది. డిజిటల్ ప్లాట్ఫాం కొవిడ్ వాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ (CO-WIN) ద్వారా లబ్ధిదారుల�
2 BTP MLAs withdraw support రాజస్తాన్ రాజకీయాల్లో మరోసారి అలజడి మొదలైంది. భారతీయ ట్రైబల్ పార్టీ(BTP)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజస్తాన్లోని గహ్లోత్ ప్రభుత్వానికి తమ మద్దుతు ఉపసంహరించుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కాంగ్రెస్ ప్రభుత్�
Union Agriculture Minister Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కేంద్రానికి ఎలాంటి అహంకారం లేదని,ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం �