Palla Rajeshwar Reddy : నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్)పై 12 వేల 806 ఓట్లతో గెలుపొందారు. గత మూడు రోజులుగా ఎన్ని�
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. 2021, మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పట్టభద్రుల కోటాలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్... ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
BJP TS in-charge Tarun Chugh : తెలంగాణలో ఎన్నికల ప్రిపరేషన్స్లో బీజేపీ వేగం పెంచింది. ఓ వైపు రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. బండి సంజయ్ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించగా…ఆ పార్టీ రాష్ట్ర వ�