Home » grain purchasing center
కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆబాది జమ్మికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి చెందారు. ధాన్యాన్ని సంచుల్లో నింపుతుండగా గుండెపోటు రావడంతో మరణించారు.