Home » green channel
రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 29 ఏళ్ల యువకుడి ఊపిరి తిత్తులను మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో చేర్చి ఒకరి ప్రాణం నిలిపారు వైద్యులు.
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ గుండెను మలక్ పేటలోని యశోధా హాస్పిటల్ నుంచి పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఈ గుండెను రోగికి అమర్చనున్నారు.
ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యంగా కారణంగా కరోనా బాధితుల ప్రాణాలు పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఆక్సిజన్ ట్యాంకర్లు సరైనా సమయానికి ఆస్పత్రులకు చేరుకోకపోవడం వల్ల కరోనా పేషెంట్లు అల్లాడిపోతున్నారు.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో అవయవ మార్పిడి శస్త్ర తరచుగా జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం అపోలో ఆసుపత్రిలో గుండె మార్పిడి చికిత్స జరిగింది.