Home » grim
గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వదరల వల్ల రాష్ట్రంలో 127 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 28 జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. ఇంకా 22 లక్షల మంది వరద ముంపు ప్రాంతాల్లోనే చిక్కుకున్నారు.