Home » grooms
పెళ్లి పీటల మధ్య ముసిముసి నవ్వులతో మెరిసిపోవాల్సిన వధూవరులకు మాస్క్ కంపల్సరీ. తమిళనాడు రాష్ట్రంలోని మదురై స్వామికన్నిగైకి చెందిన పూల వ్యాపారి మోహన్...చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. చక్కటి మాస్క్ లను రూపొందించాడు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్య�
పెళ్ళికి ముందే నిశ్చతార్ధానికే అడిగిన వరకు కట్నం ఇచ్చారు. కానీ ఆ యువకుడి కుటుంబానికి ఆశ తీరలేదు. యువతి కూడా ఉన్నత చదువులు చదువుకొని ఉండడంతో ఆమెకి ఉద్యోగం ఇప్పిస్తామని.. పెళ్లి తర్వాత ఇద్దరూ ఉద్యోగాలైతే వారి జీవితం ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్
తరతరాల నుంచి మగాళ్లే ఆడవాళ్ల మెడలో తాళికట్టడం అనవాయితీగా వస్తోంది. పాతకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు.. ఇప్పుడు ఇదే ఆచార సంప్రదాయం నడుస్తోంది. ఎక్కడ పెళ్లి జరిగినా.. ఇదే తంతు కొనసాగుతుంది.