కర్నూలు జిల్లాలోని యాగంటి బసవన్న (నంది) రోజురోజుకు పెరుగుతుంది అన్నది అందరూ నమ్ముతున్న, చెబుతున్న విషయం.
PIB Fact Check : మళ్లీ లాక్డౌన్ అంటూ వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని తేలిపోయాయి. కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో.. మళ్లీ లాక్డౌన్ పెడతారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమే అని తెలిపోయింది. దేశంలో మరోసారి లాక్డౌన్ వ�
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 114కి పెరిగింది.
పెళ్లి అనేది జీవితంలో అందరికీ ఒక తీపి జ్ఞాపకం. అందుకే పెళ్ళిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. ముంబైతోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పెళ్లి కోసం లోను తీసుకుని వారి సంఖ్య పెరుగుతోంది.
చంద్రునితో పాటు అంగారక గ్రహం ఉపరితలంపై పంటలు పండించవచ్చని నెదర్లాండ్కు చెందిన వేజ్నింగెన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు.
మేధావులు అంటే పెద్ద పెద్ద యంత్రాన్ని కనిపెట్టినవారేకాదు..అందరి కడుపులు నింపే రైతన్నలు కూడా మేధావులే. పంట పండించేందుకు జానెడు జాగా లేకపోయినా పంటలు పండించే రైతులు మేధావులు కాక మరేమిటి చెప్పండి. భూమి లేకుండా పంటలేమిటా అనుకోవచ్చు. డాబాలపైనా
దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న క్లర్క్ ఉద్యోగం కోసం లక్షల మంది దరఖాస్తు చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వోద్యోగం అంటే ఏ స్థాయిలో పోటీ ఉటుందో చెప్పక్కర్లేదు. తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఖాళీలు భర్తీ చేస్తు
హైదరాబాద్ : మరలా చలి పెరుగుతోంది. రాత్రి వేళల్లో శీతలగాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య, తూర్పు భారతం నుండి తెలంగాణ రాష్ట్రం వైపు చలిగాలులు వీయడమే దీనికి కారణమని వాతావరణ శాఖ �