Home » grows
వారి అంచనాలను అటు ఇటుగా నిజం చేస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం గమనార్హం. కాగా, కొవిడ్ మహమ్మారి అనంతరం 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అత్యధికంగా 20.1 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
బిహార్ లాంటి పేద రాష్ట్రం, వెనుకబడిన రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల ఆమ్రేష్ సింగ్ అనే రైతు ప్రపంచంలోనే అత్యంత విలువైన పంటను సాగుచేస్తూ వార్తల్లో నిలిచాడు. అంత కాస్ట్లీ అంటే అదేదో వాణిజ్య పంట అనుకోవచ్చు. కానీ అది కూరగాయల పంట కావడం విశేషం.
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది. ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం 'మహా మందగమనం' పరిస్థితులు ఉన్నాయి. ఇదీ... మాజీ ఆర్థిక