Home » grp
రైల్వే ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న ప్రయాణికులపై ఓ పోలీసు మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. నిద్రపోతున్న వారిపై బాటిల్తో నీళ్లు పోశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులకు కౌన్సెలింగ్ ఇచ్చే పద్ధతి ఇదేనా? అంటూ నెటిజన్లు �
అసోం రాష్ట్రంలోని గౌహతి రౌల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం 9 మంది రోహింగ్యా శరణార్థులని పోలీసులు అరెస్ట్ చేశారు.
యాస్మిన్ షేక్.. ముంబైకి చెందిన మహిళ. ఆమె గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రైమ్ క్వీన్. ముంబైలో యాస్మిన్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే అందరూ ఆమె