Home » GSI
మట్టినమూనాలలో బంగారం ఆనవాళ్లు ఉన్నప్పటికీ, ఇంకా పూర్తిస్థాయి పరిశోధన అవసరమని తెలిపారు. జీఎస్ఐ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో 40 కంటే ఎక్కువ ప్రాజెక్టులపై పని చేస్తోందని, జబల్పూర్ ప్రాంతం వాటిలో ముఖ్యమైనదని తెలిపారు. ఈ ప్రాంతం భౌగోళికంగా సంపన�
రాష్ట్రంలో బంగారం తవ్వకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది బిహార్ ప్రభుత్వం. దీని ప్రకారం దేశంలోనే అతిపెద్ద బంగారు నిల్వలున్న ప్రదేశంగా భావిస్తున్న జముయ్ జిల్లాలో తవ్వకాలు జరుగుతాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోన్ భద్ర(sonbhadra) జిల్లాలో బంగారు నిక్షేపాలు(gold deposits) వెలుగుచూశాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ, GSI) బంగారు గనులు