GSTR-3B returns

    లక్ష కోట్లు మార్క్ దాటిన GST వసూళ్లు.. ఫిబ్రవరి నుంచి ఇదే తొలిసారి

    November 1, 2020 / 02:59 PM IST

    GST collection : దేశంలో అక్టోబర్ నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్క్ దాటేసింది. ఫిబ్రవరి నుంచి భారీ మొత్తంలో జీఎస్టీ వసూళ్లు కావడం ఇదే తొలిసారి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 2020 ఒక నెలలోనే దేశీయ స్థూల వస్తు సేవల

10TV Telugu News