Home » Gudivada
గుడివాడలో తన కళ్యాణ మండపంలో ఎలాంటి క్యాసినో ఆడలేదని స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ లో ఉండగా పక్కా ప్లాన్ ప్రకారం ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాళ్ల దాడిలో టీడీపీ నేత బోంబా ఉమా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు రాళ్ల దాడిలో వైసీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
టీడీపీ పాలనలో పారిశ్రామిక వృద్ధిలో ఏపీ మొదటి స్థానంలో ఉంటే, వైసీపీ హయాంలో క్యాసినో, క్లబ్ కల్చర్ పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి, అశ్లీల నృత్యాల్లో..
రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కొడాలి నానియని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు.
సాధారణంగా అత్తమామల వేధింపులు ఎక్కువై కోడలు బాధలు పడుతోందని వార్తలు వింటూఉంటాం. కానీ కృష్ణాజిల్లా గుడివాడలో ఓ కోడలు అత్తగారు డబ్బులు ఇవ్వలేదని ఆమెపై వేడినూనె పోసి దాడి చేసింది.
Janasenani in Collectorate : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలోని కలెక్టరేట్లో డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఇంతియాజ్ లేకపోవడంతో పవన్.. డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. నివార్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ౩5వేల చొప
మూడు రాజధానులపై జనసేన విమర్శలు గుప్పిస్తుంటే..ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుండడం, పార్టీకి దూరంగా ఉండడం హాట్ టాపిక్గా మారింది. 2020, జనవరి 11వ తేదీ జనసేన పార్టీ నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానిక
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో తీవ్రమైన అలజడి సృష్టిస్తోంది. ఈ అంశంపై గుడివాడ Ycp ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ..ఏపీకి మూడు రాజధానులు ఉంటే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖపట్నం ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ది జరగ
కృష్ణా : ఏపీ సీఎం చంద్రబాబుకి శాపం ఉందని.. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని.. అందుకే చంద్రబాబు తన జీవితంలో నిజం చెప్పలేదని వైసీపీ నేత షర్మిల
టీడీపీ వ్యవస్థాపకుడు NTR ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. కృష్ణా జిల్లా గుడివాడకు ఉమ్మడి ఏపీలోనూ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ, వైసీపీ తరపున దిగ్గజాలు ఎన్నికల బరిలో తలపడుతుండటంతో ఇక్కడి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇక్కడ మొత్తం �