Home » guidelines
కరోనా నుంచి అప్రమత్తంగా ఉండటానికి ఎంటర్టైన్మెంట్కు అవకాశమివ్వడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రీసెంట్ గా గైడ్లెన్స్ రిలీజ్ చేసింది. పార్కుల్లో, ఫుడ్ కోర్టుల్లో గుంపులుగా ఉండకుండా చూడాలని.. సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుక�
covid guidelines : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే కేంద్రం అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి. అలాగే..ఏపీలో వ్యాపార కార్యకలాపాలకు పున:ప్రారం
telangana Unlock 5 guidelines : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో..అన్ లాక్ మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. కేంద్రం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. అందులో భాగంగా…తెలంగాణ రాష్ట�
covid rules : కరోనా వైరస్ వ్యాప్తికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించడం లేదు. దీంతో కఠినంగా వ్యవహరించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉల్లంఘనలు అతిక్రమిస్తే..రెండేళ్ల జైలు శ�
అన్లాక్ 5. 0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ మంగళవారం విడుదల చేసే అవకాశముంది. అక్టోబర్-1 నుంచి అన్లాక్ ఐదో దశ ప్రారంభం కానుంది. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో అన్లాక్ 5. 0 గైడ్ లైన్స్ పై అందరూ దృష్టి సారిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి �
దేశవ్యాప్తంగా డిగ్రీ,పీజీ తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్ కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించ�
వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం జరిగే ఈ పరీక్షకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTF) పలు నిబంధనలు విధించింది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాట
కరోనా టెస్టులపై గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ,ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశాయి. కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస సమస్య) ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటి
కరోనా కారణంగా శతాబ్దకాలంలో ఎప్పుడూ దేశంలో చూడని పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో దేశవ్యాప్తవంగా లాక్డౌన్లోకి వెళ్లిపోగా.. దశలవారీగా అన్లాక్ చేస్తుంది భారత ప్రభుత్వం. రాబోయే రోజుల్లో 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు స్వచ్ఛంద ప్రాతిపదికన
Hyderabad Metro Rail Limited (HMRL) : కరోనా కారణంగా హైదరాబాద్ లో షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. 2020, సెప్టెంబర్ 07వ తేదీ దశల వారీగా మెట్రో రైళ్లు నడపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ లాక్ – 04 నిబంధనల ప్రకారం సర్వీసులు నడుపు�