Home » guidelines
కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరునెలల తర్వాత సెప్టెంబరు 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర�
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాలో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో రైళ్లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి గతంలో మాదిరి మెట్రో రైళ్లలో ఏసీ ఉంటుందా? టోకెన్
సెప్టెంబర్ 01వ తేదీ నుంచి కొన్ని పరీక్షలు జరుగనున్నాయి. జీఎఫ్టీఐ ప్రవేశాలకు జెఈఈ మెయిన్ ఎగ్జామ్ విడతల వారీగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 06వ తేదీ వరకు 12 విడతల్లో నిర్వహిందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చర్యలు చేపట్టింది. పరీక్ష సమ�
తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు నర్సరీ నుంచి ఆన్ లైన్ క్లాసులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు టీవీ పాఠాల సమయం కూడా ఫిక్స్ చేసి�
Unlock 4, Metro Trains : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో గత మార్చి నెల చివరి నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వా
కరోనా వేళ..ఎన్నికలు వస్తే..ఏం చేయాలి ? ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు జరిగితే..తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలు వెల్లడించింది. ఓటు వేసే వారు, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, పోలింగ్ జరిగే
అన్లాక్ 3.0లో భాగంగా ఆగష్టు-5 నుంచి కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన చోట్ల జిమ్లు, యోగా సెంటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతిచ్చిన కేంద్రం… ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవాళ(ఆగష్టు-3,2020)విడుదల చేసింది. జిమ్లు, యోగా సెంటర్లలో ప్రతి ఒక
కరోనా వేళ..పండుగలను ఘనంగా చేసుకోలేకపోతున్నారు జనాలు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్చి నుంచి మొదలైన వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో వస్తున్న పండుగులను ఏదో..ఏదో..అన్నట్లుగా ముగించేస్తున్నారు. 2020, జులై 31వ తేదీ శ�
కరోనా లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్లాక్ 2.0 గడువు ముగియనుండటంతో.. ఆగస్ట్-1నుంచి ప్రారంభం కానున్న అన్ �
కరోనా లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్లాక్ 2.0 గడువు ముగియనుండటంతో.. కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల �