ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం గాంధీనగర్లోని తన తల్లి హీరాబెన్ మోదీ వద్దకు వెళ్లారు. కొద్దిసేపు తల్లితో మోదీ ముచ్చటించారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు.
గుజరాత్ ప్రజల నమ్మకాన్ని సంపాదించాలంటే కాంగ్రెస్ పార్టీ ఓ పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా పాలీతానాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. గుజరాత్ లో ప్రజల మద్దతు, నమ్మకాన్ని పొందా
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకోసం బీజేపీ మేనిఫెస్టోను శనివారం విడుదల చేసింది. యూనిఫాం సివిల్ కోడ్, యాంటీ రాడికలైజేషన్ సెల్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ డ్యామేజెస్ రికవరీ యాక్ట్తో పాటు యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది
ఆప్ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇసుదాన్ గాధ్వి, ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరతిహ్యా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం అభ్యర్థి పేరును ప్రకటించేందుకు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ ప్రకటించారు. డిసెంబరు 1, 5న గుజరాత్ ఎన్నికలు నిర్వహిస్తామని, డిసెంబరు 8న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. గుజరాత్ లో మొత్తం 182 స్థ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవ్వాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల తేదీల వివరాలను ఈసీ వెల్లడించనుంది. 2017లో మొత్తం 182 సీట్లకు గాను 99 సీట్లు బీజేపీ గెలుచుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం 18 ఫిబ్రవరి 2023తో ముగ